సీమాంధ్ర

బంగాళాఖాతంలో  ‘దానా’ తుపాను… అలజడి

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం వాయవ్య దిశగా పయనిస్తున్నఅల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం క్రమంగా …

వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు

క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరైనా రౌడీలు మీ …

అక్టోబరు 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

       తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.       …

ఛత్తీస్‌గఢ్‌లో ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్ మృతి

 ఛత్తీస్‌ గఢ్‌ లో (Chhattisgarh) ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ (AP Jawan Martyred) అమరుడయ్యారు. రాజేష్ …

వ్యక్తి కాళ్లు మొక్కబోయిన సీఎం చంద్రబాబు 

AP: అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న సీఎం చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటుండగా ఓ వ్యక్తి ఆయన కాళ్లకు …

ఏపీ బీజేపీ కొత్త చీఫ్ రాం మాధవ్?

చాలా తొందరలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలోకి కొత్త ముఖాన్ని తీసుకుని వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్న విష‌యం తెలిసిందే. ఈ …

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజీకి 84,297 క్యూసెక్కుల నీరు వస్తుండంతో బ్యారేజీ వద్ద 70 …

అమరావతికి నిధులు వస్తున్నాయి. 

అమరావతి(జనం సాక్షి): ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు …

యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం నిర్వహిస్తున్నది. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య …

మైలవరం ఎర్ర చెరువుకు గండి

గుర్రాజుపాలెం ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని దండోరా విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడిరది. …