సీమాంధ్ర

ఆనందయ్య మందు ఉత్తిదే..

` అది ఆయుర్వేద మందుగా పేర్కొనడం చట్టవిరుద్ధం ` అనుమతి లేదు ` ఆయుష్‌శాఖ సీరియస్‌ అమరావతి,జనవరి 12(జనంసాక్షి):కృష్ణపట్నం ఆనందయ్యపై ఆయుష్‌ శాఖ సీరియస్‌ అయింది. ఒమైక్రాన్‌ …

భారత్‌ ఎలక్టాన్రిక్స్‌లో డైరెక్టర్‌గా పార్థసారధి

ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు అమరావతి,డిసెంబర్‌31(జనంసాక్షి): భారత్‌ ఎలక్టాన్రిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ పార్థసారథిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ …

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం

జిన్నా టవర్‌ పేరుతో చిచ్చు పెడితే ఊరుకోం హెచ్చరించిన హోంమంత్రి సుచరిత హెచ్చరిక గుంటూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : ఎపిలో శాంతిభద్రతలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనికి భిన్నంగా …

3న హైకోర్టు ముందుకు విశాఖ కలెక్టర్‌

విశాఖపట్టణం,డిసెంబర్‌31 (జనంసాక్షి) : విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు …

విశాఖ కెజిఆహెచ్‌పై సోము కన్ను

దాని పేరునూ మార్చాలంటూ డిమాండ్‌ రాజమహేంద్రవరం,డిసెంబర్‌31 (జనంసాక్షి) : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. …

ప్రకాశం జిల్లాలో మరో మహిళకు ఒమిక్రాన్‌

ఇద్దరు వ్యక్తులకు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స ఒంగోలు,డిసెంబర్‌31 (జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లోకి ప్రవేశించి అన్ని రాష్టాల్రను కలవరపెడుతోంది. ఇప్పటికే పలు రాష్టాల్ల్రో ఈ …

సినిమా టిక్కెట్‌ రేట్ల నిర్ణయంపై చర్చించిన కమిటీ

మరోమారు జనవరిలో సమావేశం కావాలని నిర్ణయం హడావిడి నిర్ణయం తీసుకోవద్దని సభ్యుల అభిప్రాయం విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్‌ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన …

వంగవీటి రాధాపై రెక్కీ ఆధారాలు లేవు

అయినా రెండు నెలల సిసి పుటేజ్‌ పరిశీలిస్తున్నాం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ వెల్లడి అయితే రాధా వ్యాఖ్యల వెనక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం ప్రస్తుతం …

వీర్రాజు సారా వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ

తక్కువ ధరలకు లిక్కర్‌ అందించడంలో తప్పులేదు సామాన్యులను దోపిడీ చేయడం తగదంటున్న పేదలు విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి):  చీప్‌ లిక్కర్‌పై తాజాగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన …

పిఆర్‌సిపై ఉద్యోగులతో నేరుగా చర్చించండి

ఎన్నికల ముందు ఇచ్చిన మేరకు హావిూలు నెరవేర్చండి ప్రతిష్ఠంభన తొలగించాల్సిన బాద్యత సిఎం జగన్‌పైనే ఉంది సిఎం జగన్‌కు లేఖ రాసిన సిపిఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి):  …