సీమాంధ్ర

వైసిపి పాలనలో దళితులపై దాడులు

దళిత సెల్‌ సదస్సులో వర్ల రామయ్య విమర్శలు విజయవాడ,ఫిబ్రవరి1(జనం సాక్షి): వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. …

పోతినను విచారించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

విజయవాడ,ఫిబ్రవరి1(జనం సాక్షి): అస్లాం మృతి కేసులో మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేసిన జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారించారు. ఈ వ్యాఖ్యలకు …

ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ రెడీ చేస్తున్న బోర్డు

ఫిబ్రవరిలో ప్రీఫైనల్‌ పరీక్షలు..మార్చిలో ప్రాక్టికల్స్‌ ఏప్రిల్‌లో వార్షిక పరీక్షల నిర్వహణకు కసరత్తు అమరావతి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌లో జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. …

పటిష్ట పంచాయితీ వ్యవస్థ అసవరం

కేరళ తరహా విధానం మేలంటున్న నేతలు అమరావతి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  పంచాయతీల్లో పన్నుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక పరిశీలనలో వెల్లడైంది. కేరళ తరహా విధానం …

తెలుగుదేశం ఓ డబ్బా పార్టీ

గుడివాడలో కాసినోకు 500 కోట్లు వస్తే..గోవా సంగతి అబద్దాల ప్రచారంలో టిడిపి నేతలు దిట్ట చంద్రబాబు,టిడిపిలపై మరోమారు మండిపడ్డ మంత్రి కొడాలి నాని గుడివాడ,జనవరి29 (జనంసాక్షి):  టీడీపీ …

మద్యం మత్తులో వ్యక్తి దారుణం

కత్తితో దాడి చేసి భర్యా సహా ముగ్గురు మహిళల హత్య అనంతరం అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య మరో ముగ్గురికి తీవకర గాయాలు శ్రీకాకుళం,జనవరి29 (జనంసాక్షి):   జిల్లాలో దారుణం …

ప్రైవేట్‌ కిట్లతో లెక్కకు రాని కేసులు

గుట్టుచప్పుడు కాకుండా చికిత్సలు బయట తిరుగడంతో పెరుగుతున్న సంఖ్య విజయవాడ,జనవరి29 (జనంసాక్షి) : ఇప్పుడు కరోనా టెస్టులు కూడా ఇంటివద్దే నిర్వహించుకునేలా కిట్లు రావడంతో చాలామంది వాటిని ఉపయోగించుకుంటున్నారు. …

కొత్తజిల్లాల అభ్యంతరాలకు 30రోజుల గడువు

పలు మార్పులతో తాజాగా నోటిఫికేషన్‌ హిందూపురం బదులు పుట్టపర్తికే మొగ్గు అమరావతి,జనవరి27(జనం సాక్షి):  కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరుగుతందని తెలంగణ ప్రభుత్వం నిరూపించింది. నిజానికి ఎపి …

కొత్త జిల్లాలు ఏర్పడ్డా జడ్పీలు మాత్రం యధాతథం

మళ్లీ ఎన్నికల వరకు పాత జడ్పీల పాలనే తెలంగాణ మాదిరే కొనసాగించే ఆలోచన అమరావతి,జనవరి27(జనం సాక్షి):  జిల్లాల విభజనకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినప్పటికీ, అది …

కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పుడే నిరసనలు

మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళనలు అన్నమయ్య జిల్లా ఏర్పాటులో నిర్లక్ష్యంపైనా నిరసన విజయవాడ,జనవరి27(జనం సాక్షి):  కొత్త జిల్లాల ఏర్పాటు,రెవెన్యూ డివిజన్లలో మార్పుల ప్రతిపాదనలపై వివిధ రాజకీయ …