సీమాంధ్ర

వైకాపా మునిగిపోయే నావ

గేట్లు తెరవకుండానే టిడిపిలోకి వలసలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్య విశాఖపట్నం,ఆగస్ట్‌29(జనంసాక్షి): వైకాపా మునిగిపోయే నావ అని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. …

నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల అస్వస్థత

నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలు వివిధ ఆస్పత్రుల్లో విద్యార్థులకు చికిత్స ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేశ్‌ క్యాంపస్‌ను సందర్శించిన మంత్రి పార్థసారథి ఏలూరు,ఆగస్ట్‌29 (జనంసాక్షి) : …

మంత్రి అనుమతి లేకుండానే బిల్లుల చెల్లింపు

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వాకంపై ఆరా లెక్కలు తీయాలని ఆదేశించిన ఆర్థికమంత్రి కేశవ్‌ అమరాతి,ఆగస్ట్‌29(జనంసాక్షి) : వైకాపా హయాంలో ఆర్థికశాఖ మంత్రి ఆమోదం లేకుండా జరిగిన బిల్లుల …

రాజ్యసభకు మోపిదేవి, ఈద మస్తాన్‌ రావు రాజీనామా

ఛైర్మన్‌ దన్‌కడ్‌ను కలిసి రాజీనామాల సమర్పణ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన త్వరలోనే టిడిపిలో చేరుతామని వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి …

కర్నూలులోనూ హైడ్రా తరహా చర్యలు

భూ కబ్జాదారుల భరతం పట్టాల్సిందే దేవాలయ భూములను కూడా వదలని రియల్టర్లు చంద్రబాబు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలి ప్రజలు రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదు చేయాలి మాజీ …

టిడిపిలో చేరిన నూర్జహాన్‌ దంపతులు

కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ …

అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరిక విశాఖపట్టణం,ఆగస్టు 27(జనం సాక్షి):ఏపీలోని ఆర్థిక రాజధాని విశాఖలో అక్రమ నిర్మాణాలు చేపడితే హైదరాబాద్‌లో మాదిరిగా హైడ్రా తరహ చర్యలు మొదలు పెడుతామని …

ఒలంపిక్‌ సంఘాన్ని ప్రక్షాళన చేస్తాం: కేశినేని చిన్ని

విజయవాడ,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన …

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్‌

రుషికొండ భవనాలపై సిఎం చంద్రబాబు దృష్టి విశాఖలో డంపింగ్‌ యార్డును పరిశీలించిన నారాయణ విశాఖపట్టణం,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఏపీ …

అన్న క్యాంటీన్లపై వైకాపా దుష్పచ్రారం

సోషల్‌ విూడియా ప్రచారంపై మండిపడ్డ మంత్రి లోకేశ్‌ అమరావతి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా …