సీమాంధ్ర

చంద్రబాబుతో టాటా గ్రూప్‌ చైర్మన్‌ భేటీ

ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు స్టేట్‌ ఆఫ్‌ సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ లీడర్‌ షిప్‌ సంస్థ ఏర్పాటు అమరావతి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): ఆంధ్రప్రదేశ్‌ …

తిరుమలలో సందడి చేసిన హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు

తిరుమల కొండకు కాలినడకనవెళ్లి  స్వామి వారినిదర్శించుకున్నమహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార.. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని …

భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు

భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం  ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో …

వైకాపా మూకలు పద్దతి మార్చుకోవాలి

హత్యలతో టిడిపిని బెదరించలేరు శ్రీనివాసులు హత్యపై ఘాటుగా స్పందించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తెదేపా నేత, మాజీ మాజీ …

వరలక్ష్మీవ్రతం ఆచరణ..సకల సంపదల హేతువు

తిరుమల,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : భారతీయ సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి …

టిటిడి ఛైర్మన్‌ పదవిపై పెరుగుతున్న పోటీ

టిడిపిలో ఎక్కువ మంది దృష్టి దీనిపైనే త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్న బాబు అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి):ఎపిలో టిడిపి కూటమి ప్రభుత్వంలోకి రావడంతో ఇంతకాలం పార్టీ కోసం …

పెట్టుబడులతో వచ్చే సంస్థలకే భూ కేటాయింపులు: ఏపీ సీఎం చంద్రబాబు

ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా మార్చేవారికి, పెట్టుబడులతో వచ్చే వారికే భూ …

ప్రశ్న వేసి మొహం చాటేసిన వైకాపా ఎమ్మెల్యే

మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కిన జగన్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్‌ దొంగ ఏడ్పులు అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి, జులై 25  (జనంసాక్షి ):  మొగుణ్ణి …

ఇండియాకూటమిలో చేరిక దిశగా జగన్‌ రాజకీయం

అనివార్యంగా కాంగ్రెస్‌ వెంట నడవక తప్పనిస్థితి ఢల్లీి ధర్నాతో ఇండియా కూటమికి మరింత చేరువ అమరావతి,జూలై25 (జనం సాక్షి): వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఢల్లీిలో చేపట్టిన …

ఫైల్స్ దహనం కేసులో కొనసాగుతోన్న దర్యాఫ్తు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన …