సీమాంధ్ర

400మంది ఖైదీలుగా పెరోల్‌పై విడుదలకు ఏర్పాట్లు

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో 400మంది ఖైదీలను విడతలవారిగా పెరోల్‌, పర్లోపై నెల రోజులలో ఇళ్లకు పంపిస్తామని జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహం తెలిపారు.

మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయం

విజయవాడ: కేంద్రమంత్రివర్గంలో ఏపీ నుంచి ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యాపారులకు కాకుండా బడుగు బలహీనవర్గాలకు చోటు కల్పించటం మంచి …

2013లో బీజేపీ పాదయాత్ర:కిషన్‌రెడ్డి

గన్నవరం: రాష్ట్రంలో అసలైన పాదయాత్ర 2013లో బీజేపీ చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం …

జరజాంలో చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

శ్రీకాకుళం: ఎచ్చర్ల మండలం  జరజాం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చెరువులో స్నానానికి వెళ్లి ఈత రాక మృతి చెందారు. ఆదివారం సెలవు కావటంతో సమీపంలోని చెరువులోకి …

జమ్మలమడుగులో ఈడీ సోదాలు

కడప: జమ్మలమడుగులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. బ్రహ్మణి భూములకు సంబంధించి రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటు రీకార్డులను అధికారులు పరిశీలించారు. సోదాలు ఇంకా …

వైద్య కళాశాలకు దొడ్ల పేరు పెట్టాలి:టీడీపీ

  నెల్లూరు: నెల్లూరులో నిర్మించనున్న మెడికల్‌ కళాశాలకు దాత దొడ్ల సుబ్బారెడ్డి పేరు పెట్టాలని టీడీపీ సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల సేవ …

బస్సుబోల్తా 30మంది గాయాలు

వై.రామవరం: తూగో.జిల్లా వై.రామవరం మండలం మారేడుమిల్లి గుర్తెడు రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురు పరిప్థితి విషమంగా ఉంది. వీరిని గుర్తేడు ఆస్పత్రికి …

అఖిల భారత సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

విశాఖ:అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఈ రోజు విశాఖలో లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 600మంది …

విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణము

కర్నూలు: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన …

సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు

సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు కర్నూల్‌: మాదిగల సమస్యలు తీర్చడంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ …