వరదనీటిలో చిక్కుకుపోయిన రైతులు
విశాఖ: భారీ వర్షాలకు విశాఖ జిల్లా అతలాకుతలమైంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది.వద్ద వరదనీటిలో 21 మంది రైతులు చిక్కున్నారు.
విశాఖ: భారీ వర్షాలకు విశాఖ జిల్లా అతలాకుతలమైంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది.వద్ద వరదనీటిలో 21 మంది రైతులు చిక్కున్నారు.
విశాఖ: జిల్లాలో భారీ వర్షాలకు శారదా నది ఉద్థృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాజువాక-ఎలమంచిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
విశాఖపట్నం: జిల్లాలోని భీమిలిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా భీమిలీ పోర్టు కార్యలయం కూలిపోయింది.