సీమాంధ్ర

నీలం తుపానుతో భారీగా పంటనష్టం

అమలాపురం : నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అన్నదాత కుదేలయ్యాడు. పలు చోట్ల ప్రాణనష్టం జరగగా పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుమారు 13,500 …

చల్లా కిడ్నాప్‌పై ఉత్కంఠకొనసాగుతున్న దర్యాప్తు

ఆధారాలు లభ్యం.. త్వరలోనే చేధిస్తాం..: జార్ఖండ్‌ పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌ రాష్ట్రంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. …

నిమ్మాడలో 5.కీ.మీ మేరా నిలిచిన వాహనాలు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో …

ఎర్రన్నాయుడి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శింఒచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎఆనాయుడి మరణ వార్తా …

ఆర్టీసీ బస్సు డీకొని ఇద్దరు కాంగ్రెస్‌ నేతల మృతి

తొండగి: తూర్పుగోదావరి జిల్ల తొండంగి మండల పరిధిలోని అన్నవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వుణుగోపాల్‌రావు, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డిలు …

ఎర్రానాయుడి మృతికి అండమాన్‌ నికోబార్‌ టీడీపీ శ్రేణుల సంతాపం

హైదరాబాద్‌: ఎర్రానాయుడు అకల మరణానికి అండమాన్‌ నొకోబార్‌ దీవుల టీడీపీ శ్రేణులు సంతాప సభను ఏర్పాటు చేసి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు అండమాన్‌ నికోబార్‌ …

శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి భవనం

తిరుమల: శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి సముదాయం అందుబాటులోకి రానుంది. సముదాయం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే 30గదులతో …

బావిలోపడిన ఎలుగుబంటి

ఎనుగొండపాళెం: ప్రమాదవశత్తు నీరులేని బావిలో సడిన ఎలుగుబంటిని గ్రామస్తులు ఆటవీశాధికారులు రక్షించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాళెంకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి బుధవారం …

మంత్రి విశ్వరూప్‌ వైఖరిపై ముమ్మడివరం ఎమ్మెల్యే ఫైర్‌

కాకినాడ: మంత్రి విశ్వరూప్‌ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముమ్మడివరం శాసనసభ్యుడు సతీష్‌కుమార్‌ నిర్ణయించారు. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం నిలుపుదలపై ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ …

ఎవరి సంసృతి వారికి గొప్ప

నారాయణగూడ: ఫలానా వారిదే గొప్ప సంస్కృతి అని చెప్పడానికి వీలు లేదు, ఎవరి సంస్కృతి వారికి గొప్పదని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డొమాణిక్యవరప్రసాద్‌ అన్నారు. మనిషిని …