సీమాంధ్ర

జమ్మలమడుగులో ఈడీ సోదాలు

కడప: జమ్మలమడుగులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. బ్రహ్మణి భూములకు సంబంధించి రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటు రీకార్డులను అధికారులు పరిశీలించారు. సోదాలు ఇంకా …

వైద్య కళాశాలకు దొడ్ల పేరు పెట్టాలి:టీడీపీ

  నెల్లూరు: నెల్లూరులో నిర్మించనున్న మెడికల్‌ కళాశాలకు దాత దొడ్ల సుబ్బారెడ్డి పేరు పెట్టాలని టీడీపీ సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల సేవ …

బస్సుబోల్తా 30మంది గాయాలు

వై.రామవరం: తూగో.జిల్లా వై.రామవరం మండలం మారేడుమిల్లి గుర్తెడు రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురు పరిప్థితి విషమంగా ఉంది. వీరిని గుర్తేడు ఆస్పత్రికి …

అఖిల భారత సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

విశాఖ:అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఈ రోజు విశాఖలో లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 600మంది …

విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణము

కర్నూలు: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన …

సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు

సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు కర్నూల్‌: మాదిగల సమస్యలు తీర్చడంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ …

గజ వాహనంపై వూరేగిన శ్రీవారు

తిరుపతి: దేవ దేవుని బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. గజవాహన సేవను వీక్షించేందుకు తరలి …

అయ్యప్ప భక్తులకు శుభవార్త

విజయవాడ: కేరళలోని అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు వివిధ సౌకర్యాల కల్పనను ట్రావెన్కూర్‌ ఆలయ బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 5ఎకరాలు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య విజయవాడలో …

రఘవీరారెడ్డిని ఘెరావ్‌ చేసిన టీడీపీ

అనంతపురం: కల్యాణదుర్గంలో మంత్రి రఘవీరారెడ్డిని టీడీపీ కార్యకర్తలు ఘెరావ్‌ చేశారు. పంటనష్టం పరిహారం సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

సాంకేతిక లోపంతో నిలిచి రైలు

విశాఖపట్నం: యలమంచిలి రైల్వే స్టేషన్‌ వద్ద సాంకేతిక లోపంతో ఒక గూడ్స్‌ రైలు నిలిచి పోయింది. దీంతో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

తాజావార్తలు