సీమాంధ్ర

గజ వాహనంపై వూరేగిన శ్రీవారు

తిరుపతి: దేవ దేవుని బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. గజవాహన సేవను వీక్షించేందుకు తరలి …

అయ్యప్ప భక్తులకు శుభవార్త

విజయవాడ: కేరళలోని అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు వివిధ సౌకర్యాల కల్పనను ట్రావెన్కూర్‌ ఆలయ బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 5ఎకరాలు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య విజయవాడలో …

రఘవీరారెడ్డిని ఘెరావ్‌ చేసిన టీడీపీ

అనంతపురం: కల్యాణదుర్గంలో మంత్రి రఘవీరారెడ్డిని టీడీపీ కార్యకర్తలు ఘెరావ్‌ చేశారు. పంటనష్టం పరిహారం సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

సాంకేతిక లోపంతో నిలిచి రైలు

విశాఖపట్నం: యలమంచిలి రైల్వే స్టేషన్‌ వద్ద సాంకేతిక లోపంతో ఒక గూడ్స్‌ రైలు నిలిచి పోయింది. దీంతో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఉపాధిని వ్యవసాయంతో అనుసంధానిస్తాం: బాబు

సి .బెళగల్‌ : ఉపాదిని వ్యవసాయంతో అనుసందానిస్తామని తెదెపా అదినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిలాల్లో ఏడో రోజు పాదయాత్రలో భాగంగా అయన మాట్టాడుతూ వృద్దులకు , …

రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.

జిందాల్‌ భుముల్లో దుక్కి దున్నిన రైతులు

  విజయనగరం: ఎన్‌కోట మండలం జిందాల్‌ అల్యూమినియం కంపనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసిత రైతులు శుక్రవారం ఉదయం దుక్కి దున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు …

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం 18వ రోజు పాదయాత్రను కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు నుంచి …

విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు

  కర్నూలు: వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు కండరాల నోప్పితో బాధపడుతున్నారని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి …

అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారు:టీడీపీ

  నెల్లూరు: అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమశేఖరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని …