సీమాంధ్ర
రఘవీరారెడ్డిని ఘెరావ్ చేసిన టీడీపీ
అనంతపురం: కల్యాణదుర్గంలో మంత్రి రఘవీరారెడ్డిని టీడీపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. పంటనష్టం పరిహారం సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
సాంకేతిక లోపంతో నిలిచి రైలు
విశాఖపట్నం: యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద సాంకేతిక లోపంతో ఒక గూడ్స్ రైలు నిలిచి పోయింది. దీంతో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు
విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.
తాజావార్తలు
- లిక్కర్ లారీ బోల్తా
- యూరియా కోసం రైతుల తిప్పలు
- కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి
- అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్
- కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?
- ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ
- కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- మరిన్ని వార్తలు