సీమాంధ్ర
వరదనీటిలో చిక్కుకుపోయిన రైతులు
విశాఖ: భారీ వర్షాలకు విశాఖ జిల్లా అతలాకుతలమైంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది.వద్ద వరదనీటిలో 21 మంది రైతులు చిక్కున్నారు.
ఉద్థృతంగా శారదా నది
విశాఖ: జిల్లాలో భారీ వర్షాలకు శారదా నది ఉద్థృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాజువాక-ఎలమంచిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భీమిలో భారీ వర్షం: కూలిన పోర్టు కార్యలయం
విశాఖపట్నం: జిల్లాలోని భీమిలిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా భీమిలీ పోర్టు కార్యలయం కూలిపోయింది.
తాజావార్తలు
- *official Government of Telangana document* janamsakshi
- వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ
- 65లక్షల ఓటర్ల సమాచారం ఇవ్వాలి
- తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
- లిక్కర్ లారీ బోల్తా
- యూరియా కోసం రైతుల తిప్పలు
- కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి
- అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్
- కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?
- ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ
- మరిన్ని వార్తలు