సీమాంధ్ర

వెంగళరాయసాగర్‌ జలాశయానికి పోటెత్తిన వరద

విజయనగరం: భారీ వర్షాలతో విజయనగం జిల్లాలోని వెంగళరాయసాగర్‌ జలాశయానికి వరద ఉద్థృతి పెరిగింది.ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3460 క్యూసెక్కులు వరద వస్తుండగా.. జలాశయం గేట్లు ఎత్తి 4900 క్యూసెక్కుల …

దేవీపట్నంలో 30 ఇళ్లు నేలమట్టం

ఏలూరు: తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం గ్రామం జలదిగ్భంధలో చిక్కుకుంది. గ్రామంలో 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నాలుగు అడుగుల ఎత్తులో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. 2,500 ఎవరాల …

ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్లనాని పర్యటన

ఏలూరు: భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఏలూరులోని ముంపుబాధిత ప్రాంతాల్లో  ఎమ్మెల్యే ఆళ్లనాని పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వరద  బాధితులకు సహాయ చర్యలు అందడం …

వరదనీటిలో ఆర్టీసీ, ట్రావెల్స్‌ బస్సులు

విశాఖపట్నం: జిల్లాలోని ఎస్‌రాయవరం వద్ద జాతీయ రహదారిపై వరదనీటిలో ఆర్టీసీ బస్సు, కాళేశ్వరం ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిక్కుకున్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు నేవి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

విశాఖల జలదిగ్బంధంలో ప్రజలు

విశాఖపట్టణం : ఎస్‌. రాయవరం మండలం పి. ధర్మవరంలో వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా శనివారం నుంచి ఓ ఇంట్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 9 …

వ్యక్తి అనుమానస్పద మృతి

ఎన్‌. ఆర్‌. పురం మండలంలోని సుపర్వరాజపురం ఒంటిల్లు వద్ద రామయ్య(32) అనే వ్యక్తి  అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కన్పించాడు. శనివారం భార్య తులసితో అతను చీరతో ఉరివేసుకున్నాడని …

మూడు రోజుల్లో చిరుజల్లులు వాతావరణ శాస్త్రవేత్తల సూచన

బుక్కరాయసముద్రం, : జిల్లాలో రాబోవు  మూడు రోజుల్లో చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాట్లు ఆచార్య ఎన్‌ జి. రంగా వ్యవసాయ పరీశోధనా స్థానం రేకులకుంట ప్రధానశాస్త్రవేత్త ప్రతావ్‌ …

నెల్లూరులో స్వల్పంగా కంపించిన భూమి

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని క్షణాలపాటు భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనలకు లోపైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు: బంగారుపాళెం బోరబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుపై ప్రయాణిస్తున్న …

అవినీతిపరులను అందలమెక్కించిన ఘనత మన్మోహన్‌దే..

సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజం శ్రీకాకుళం, నవంబర్‌ 3 (జనంసాక్షి): అవినీతి పరులకు పదవులు ఇచ్చిన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం …