సీమాంధ్ర

మూడు రోజుల్లో చిరుజల్లులు వాతావరణ శాస్త్రవేత్తల సూచన

బుక్కరాయసముద్రం, : జిల్లాలో రాబోవు  మూడు రోజుల్లో చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాట్లు ఆచార్య ఎన్‌ జి. రంగా వ్యవసాయ పరీశోధనా స్థానం రేకులకుంట ప్రధానశాస్త్రవేత్త ప్రతావ్‌ …

నెల్లూరులో స్వల్పంగా కంపించిన భూమి

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని క్షణాలపాటు భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనలకు లోపైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు: బంగారుపాళెం బోరబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుపై ప్రయాణిస్తున్న …

అవినీతిపరులను అందలమెక్కించిన ఘనత మన్మోహన్‌దే..

సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజం శ్రీకాకుళం, నవంబర్‌ 3 (జనంసాక్షి): అవినీతి పరులకు పదవులు ఇచ్చిన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం …

వరదనీటిలో చిక్కుకుపోయిన రైతులు

విశాఖ: భారీ వర్షాలకు విశాఖ జిల్లా అతలాకుతలమైంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది.వద్ద వరదనీటిలో 21 మంది రైతులు చిక్కున్నారు.

ఉద్థృతంగా శారదా నది

విశాఖ: జిల్లాలో భారీ వర్షాలకు శారదా నది ఉద్థృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాజువాక-ఎలమంచిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఢిల్లీ బయలు దేరిన ముఖ్యమంత్రి

అనంతపురం: పుట్టపర్తిలో ఆరోవిడత భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆరు నెల్లో భ్రుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం …

భీమిలో భారీ వర్షం: కూలిన పోర్టు కార్యలయం

విశాఖపట్నం: జిల్లాలోని భీమిలిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా భీమిలీ పోర్టు కార్యలయం కూలిపోయింది.

విస్సన్నపేటలో వరదపాలైన పెట్రోలు

కృష్ణా: జిల్లాలో ‘నీలం’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి 10 వేల లీటర్ల పెట్రోల్‌ వరదపాలు అయింది. విస్సన్నపేట భారత్‌ పెట్రోల్‌ బంకులోకి భారీగా వరద …

అశృనయనాల మధ్య ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తెదేపా సీనియర్‌ నాయకులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అశృనయనాల మధ్య నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో …