సీమాంధ్ర

ఉపాధిని వ్యవసాయంతో అనుసంధానిస్తాం: బాబు

సి .బెళగల్‌ : ఉపాదిని వ్యవసాయంతో అనుసందానిస్తామని తెదెపా అదినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిలాల్లో ఏడో రోజు పాదయాత్రలో భాగంగా అయన మాట్టాడుతూ వృద్దులకు , …

రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.

జిందాల్‌ భుముల్లో దుక్కి దున్నిన రైతులు

  విజయనగరం: ఎన్‌కోట మండలం జిందాల్‌ అల్యూమినియం కంపనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసిత రైతులు శుక్రవారం ఉదయం దుక్కి దున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు …

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం 18వ రోజు పాదయాత్రను కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు నుంచి …

విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు

  కర్నూలు: వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు కండరాల నోప్పితో బాధపడుతున్నారని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి …

అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారు:టీడీపీ

  నెల్లూరు: అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమశేఖరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని …

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి

  విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా …

కారు అదుపు తప్పి పయ్యవుల కేశవ్‌కు స్వల్పగాయాలు

  అనంతపురం: కూడేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆయన …

సాగర్‌నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల

విజయవాడ: ఈ రాత్రికి నాగార్జునసాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల చేయనున్నట్టు కృష్ణాడెల్టా ఎస్‌ఈ నర్సింహమూర్తి తెలియజేశారు. సాగర్‌నుంచి దాదాపు 7,500 క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశముందని …

ప్రధాని రాక నేపథ్యంలో మంగళవారం ట్రాపిక్‌ ఆంక్షలు

  హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌ ఈ నెల16న రానున్నా సందర్భంగా భేగంపేట విమినాశ్రయం నుంచి హెచ్‌ఐసీసీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 5.30గంటల …

తాజావార్తలు