స్పొర్ట్స్

ఓపెనర్‌ రోహిత్‌ వీరవిహారం

వరుసగా రెండో సెంచరీ విశాఖపట్నం,అక్టోబర్‌5 (జనంసాక్షి) : టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్‌ …

నాదల్‌ దే యుఎస్‌ ఓపెన్‌

ఆద్యంతం ¬రా¬రీగా ఫైనల్‌ మ్యాచ్‌ అద్భుతంగా ఆకట్టుకున్న పోరాడిన తీరు న్యూయార్క్‌,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) : యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ ను స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ …

అమితాబ్‌ చౌదరికి సివొఎ నోటీసులు

సమావేశాలకు హాజరు కాకపోవడంతో చర్యలు ముంబై,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  బీసిసిఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చిక్కుల్లో పడ్డారు. పలు కీలక సమావేశాలకు ఆయన హాజరుకాకపోవడంతో బోర్డున …

విండీస్‌ పర్యటనలో యువ ఆటగాళ్లకు పెద్దపీట

కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహాకు చోటు శుభ్‌మన్‌ గిల్‌కు చోటు దక్కక పోవడంపై అభిమానుల నిరాశ ముంబయి,జూలై22(జ‌నంసాక్షి): వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే జట్టు ఎంపికలో సెలక్షన్‌ కమిటీ యువఆటగాళ్లకు …

అథ్లెట్‌ హిమదాస్‌కు అభినందనలు

దేశం గర్విస్తోందన్న ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తదితరులు ఆమెను  కొనియాడారు. హిమ్‌దాస్‌ను …

భారత్‌×కివీస్‌ సెమీస్‌కు వరుణుడి అడ్డంకి

మాంచెస్టర్‌:  ప్రపంచకప్‌ తొలి సెమీస్‌కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి మూడు ఓవర్ల ముందు చిరుజల్లులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్‌ …

గ్లౌజులు ధరించేందుకు ముందే ఐసీసీ అనుమతి కోరాం

– ధోనీకి మద్దతుగా నిలిచిన బీసీసీఐ ముంబయి, జూన్‌7(జ‌నంసాక్షి) : ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీమిండియా మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వేసుకున్న గ్లౌజుల …

ఊరిస్తున్న ప్రపంచ క్రికెట్‌ టోర్నీ

లండన్‌లో వాలిపోయేందుకు సిద్దం అవుతున్న ఇండియన్స్‌ వీసా కోసం 80వేల మంది వరకు దరఖాస్తులు న్యూఢిల్లీ,మే18(జ‌నంసాక్షి): పన్నెండో వన్డే ప్రపంచకప్‌ ఇప్పుడు క్రికెట్‌ అభిమానులను ఊరిస్తోంది.  చారిత్రక …

ఉప్పల్‌ లోనే ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఈ ఏడాది ఐపీఎల్‌ ్గ/నైల్‌ మ్యాచ్‌కు.. ఉప్పల్‌ స్టేడియం వేదిక కానున్నది. మే 12వ తేదీన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుంది. చెన్నైలో …

నాలుగు వారాల్లో..  రూ.20లక్షలు చెల్లించండి

– లేకుంటే విూ మ్యాచ్‌ల ఫీజులో కోత విధిస్తాం – రాహుల్‌, పాండ్యాకు బీసీసీఐ పనిష్మెంట్‌! ముంబయి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : టీమిండియా క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ …