స్పొర్ట్స్

జెఎన్టీయూలో వనమహోత్సవం

అనంతపురం,ఆగస్ట్‌5( జనంసాక్షి): అనంతపురం జెఎన్టీయులో 72 వ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా …

సాయంత్రం 6 నుంచి స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత `కమిషనర్‌ దినేష్‌ కుమార్‌

నెల్లూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు నగరవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలపైన నగరంలోని షాపులన్నీ …

చాపకిందనీరులా బ్లాక్‌ ఫంగస్‌

ఆందోళనలో జిల్లా ప్రజలు గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఒకవైపు కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతుండగా.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ …

మంత్రివర్గ తప్పిదాలకు ఉద్యోగులను బలిచేస్తారా: యనమల

అమరావతి,ఆగస్ట్‌5(ఆర్‌ఎన్‌ఎ): మంత్రివర్గం అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాగ్‌ నివేదిక, అసెంబ్లీలో పెట్టే ఎఫ్‌ఆర్బీఎం …

ఎంపిటిసి,జడ్పీటీసిల ఎన్నికలపై వాదనలు పూర్తి

అమరావతి,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం …

పచ్చనిచెట్లతోనే మనకు ఆరోగ్యం

మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి):ర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాడు`నేడు పథకంలో …

పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం కోసం కృషి

  ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన సీఎం చెట్ల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడివుంది జగనన్న పచ్చతోరణం `వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ …

కలిసొచ్చిన పింక్‌

– అదరగొట్టిన భారత్‌ – బంతితో అక్షర్‌.. బ్యాటుతో రోహిత్‌ మెరుపులు అహ్మదాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి): మొతెరాలో టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు …

తొలి టీ20 మ్యాచ్‌కు బౌల్ట్‌ దూరం!

కైస్ట్ర్‌ చర్చ్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ దూరంకానున్నాడు. నవంబర్‌ 27 నుంచి ఆతిథ్య కివీస్‌, విండీస్‌ మధ్య టీ20 …

ఆ ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ ది బెస్ట్‌: ఆకాశ్‌ చోప్రా

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఐపీఎల్‌ 2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో బెస్ట్‌ ఎలెవన్‌ టీమ్‌ ఎంపిక చేసిన టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా.. తాజాగా ది …