స్పొర్ట్స్

 అశ్విన్‌ తీరు క్రీడాస్పూర్తికి విరుద్దం

– ఆస్టేల్రియన్‌ మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ జైపూర్‌, మార్చి26(జ‌నంసాక్షి) : రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారని రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్టేల్రియా

నాగ్‌పూర్‌,మార్చి5(జ‌నంసాక్షి):  భారత్‌, ఆస్టేల్రియా మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. టాస్‌ గెలిచిన ఆస్టేల్రియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.  భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టర్నర్‌, …

వరల్డ్‌ కప్పుకు పన్ను రాయితీల  డిమాండ్‌

ఐసిసి డిమాండ్‌ను తోసిపుచ్చిన బిసిసిఐ ముంబై,మార్చి5(జ‌నంసాక్షి):  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఐసీసీకి బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా బీసీసీఐ  సవాలు విసిరింది. 2021లో …

మహిళల జట్టు.. టీ20 సిరీస్‌ తొలి టీ20లో ఇంగ్లాడ్‌ గెలుపు

– 41పరుగుల తేడాతో ఘన విజయం – బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన భారత్‌ జట్టు గుహవాటిక, మార్చి4(జ‌నంసాక్షి) : ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన భారత …

తొలి టీట్వంటీలో రాణించలేకపోయిన బ్యాట్స్‌మెన్‌

కంగారుల ముందు చేతలెత్తేసిన టాపార్డర్‌ పిచ్‌ సహకరించలేదన్న కెప్టెన్‌ కోహ్లీ విశాఖపట్టణం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): ఆస్టేల్రియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిపై భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంగారులను వారి …

 కొనసాగుతున్న భారత పసిడి వేట

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో షూటర్లు చరిత్ర పురుషుల 10 విూటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ స్వర్ణ పతకం సాధించిన 16 ఏళ్ల సౌరభ్‌ చౌదరీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):   ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో …

తనపై దుష్పచ్రారం ఆపండి

ట్విట్టర్‌లో సురేశ్‌ రైనా న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): సోషల్‌ విూడియాలో తనపై జరుగుతున్న దుష్పాచ్రారం అంతా అబద్ధమని టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ట్విటర్‌లో తెలిపాడు. కారు ప్రమాదంలో రైనా …

మాజీ క్రికెటర్‌ భండారీపై గుండాల దాడి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): టీమిండియా మాజీ పేస్‌ బౌలర్‌ అమిత్‌ భండారీని ఢిల్లీలో గూండాలు చితకబాదారు. ప్రస్తుతం అమిత్‌ ఢిల్లీ క్రికెట్‌ సంఘంలో సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. సెయింట్‌ …

చేజారిన సిరీస్‌!

– మళ్లీ ఓడిన భారత మహిళల జట్టు – నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ విజయం ఆక్లాండ్‌, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత …

భారత్‌లో పర్యటించే ఆస్టేల్రియా జట్టు ప్రకటన

సిడ్నీ, పిబ్రవరి7(జ‌నంసాక్షి) : ఈ నెల చివరలో భారత గడ్డపై ఆస్టేల్రియా జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆస్టేల్రియా జట్టు టీమిండియాతో రెండు టీ20లు, ఐదు వన్డేలను …