Featured News

మళ్లీ భారమైన ‘గ్యాస్‌ బండ’

` వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు న్యూఢల్లీి(జనంసాక్షి): భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం …

అంగన్‌వాడీలకు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ` రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌(జనంసాక్షి):అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ …

తిరుగులేని నేత కేసీఆర్‌

` బీజేపీ,కాంగ్రెస్‌ మోసలు హామీలు నమ్మొద్దు ` మంత్రి హరీశ్‌రావు రంగారెడ్డి (జనంసాక్షి):విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి …

భారాసకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

హైదరాబాద్‌(జనంసాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భారాసకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హావిూతో పేదలకు …

అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలి

` ఎన్నికల సంఘం జైపుర్‌(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సవిూపిస్తోన్న వేళ.. సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది.ఈ క్రమంలో ఈసీ …

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఏదీ?

` ఇది పాలమూరు ప్రజలను వంచించడమే ` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రధాని మోడీ పాలమూరు పర్యటనలో కృష్ణాజలాలలో తెలంగాణ వాటాపై …

కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతాం

` అభివృద్ధిని చూసి ఓటేయండి.. ` దాసరి మనోహర్‌ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలి ` మంత్రి కేటీఆర్‌ పిలుపు పెద్దపల్లి/గోదావరిఖని (జనంసాక్షి):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని …

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం …

బాల్క సుమన్‌ కాబోయే మంత్రి..!!

అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్‌ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్‌ తెలంగాణ మంత్రి అవుతారనే …

పసుపు బోర్డుకు మోడీ పచ్చజెండా

మహబూబ్ నగర్ : ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో పసుపు విస్తృతంగా పండుతోందని చెప్పుకొచ్చిన మోడీ .. కరోనా తర్వాత …