Featured News

మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని కలిసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ..

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని కలిసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని …

మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి 

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి …

కాంగ్రెస్ నుండి BRS లో చేరికలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, హరిపిరాల, దుబ్బ తండా, మంగళి …

నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ పాలనలోనే అన్నివర్గాలకు న్యాయం పేదవాడి సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాల దుష్ప్రచారం:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మక్షంలో భారీగా చేరిక‌లు అభివృద్ధి, సంక్షేమ …

పాల‌కుడు మంచివాడైతే …. ప్ర‌కృతి స‌హక‌రిస్తుంది: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

భూ నిర్వాసితుల‌కు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 99 మంది నిర్వాసితులకు రూ. 6.85 కోట్ల విలువైన పరిహారం చెక్కులు పంపిణీ నిర్మ‌ల్, సెప్టెంబ‌ర్ …

200, వందల ఎకరాల సొంత భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన మహనీయుడు రావి నారాయణరెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటాన్ని పెను తుపానుల హోరెత్తిచ్చిన విప్లవ వీరుడు రావి రావి నారాయణరెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో …

ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ..

ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం పరాయి పాలన ఒక శాపం ! స్వపరిపాలన ఒక వరం ! మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోతల …

కేసిఆర్ వల్లే రాష్ట్రంలో జనరంజక పాలన

మంచి చేసిన కేసిఆర్ కు ప్రజలు మద్దతుగా నిలవాలి – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్: ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజకపాలన,సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న …

పార్లమెంట్‌ సమావేశాల ఎజెండా ప్రకటించండి

` ఏకపక్షంగా సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? ` మోదీకి సోనియా సూటి ప్రశ్న న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ …

భారత్‌ పేరుపై మంత్రులు అతిగా స్పందించొద్దు

` మాట్లాడాల్సిన వారే మట్లాడుతారు:మోదీ దిల్లీ(జనంసాక్షి): ‘ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై తాజాగా రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అటు …