Featured News

‘మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింట తిరిగి మట్టి సేకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

ఈ కార్యక్రమం లో పాల్గొన్నా రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ తో.. కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  బీజేపీ నాయకులు గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత …

షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

దేవరకొండ పట్టణంలో బజాజ్ బైక్స్ షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర …

ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు శుభాకాంక్షలు..

బహుమతులు ప్రధానొత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త. కె ఎన్ ఆర్ సైకిల్ ఈవెంట్స్ ఫౌండర్ K.Nagraju గారి ఆధ్వర్యంలో.. ఉపాధ్యాయుల దినోత్సవం ( టీచర్స్ …

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్

రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పది వేల ఎకరాలను కేటాయించింది …

ఇస్రో కౌంట్‌డౌన్‌ స్వరం మూగబోయింది

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. …

భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ పరిపాలించే …

రైల్వే లైన్ల మరమ్మత్తులు

ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు హైదరాబాద్‌: సికింద్రాబాద్‌  డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్‌ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే  అధికారులు …

రాష్ట్రంలో ఊపందుకున్న వర్షాలు.

ఉమ్మడి నిజామాబాద్ , మెదక్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలుమళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం …

హైదరాబాద్ చేరుకున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె. మురళీధరన్

హైదరాబాద్ చేరుకున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె. మురళీధరన్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం 11 …

ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సుఖేందర్ రెడ్డి ఓ

బిజెపి సీనియర్ నాయకులు ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,నల్గొండ జడ్పి …