Featured News

జమిలి ఎన్నికలపై మీరేంచెప్తారు? ` భారాస  వైఖరిని అడిగిన రేవంత్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.హైదరాబాద్‌ గాంధీభవన్‌లో రేవంత్‌ మాట్లాడారు. …

తెలంగాణకు అతిభారీ వర్షాలు

` మరో మూడురోజులు రాష్ట్రంలో వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని …

రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వానలు..

రాగల మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను …

కొల్లూరులో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్య‌క్ర‌మం

మంత్రి హ‌రీశ్‌రావు సంగారెడ్డి : రాష్ట్రంలోని కొంత మంది నాయ‌కులు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అస‌లు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం …

మహిళ రైతులకు ఐదు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం

పి.వి.నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ పరిశోదన మండలి వారి ఆర్థిక సౌజన్యంతో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక …

బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకోన్న తెలంగాణ గవర్నర్‌ తమిళసై

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు. విజయవాడ కనక దుర్గమ్మను ఆమె ఇవాళ దర్శించుకున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో …

రాజస్థాన్‌లో దారుణ ఘటన

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త ముగ్గిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైపూర్‌,సెప్టెంబర్‌2 జనం సాక్షి     రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ …

ఐటి నోటీసులపై బాబు స్పందించరా: సజ్జల

అమరావతి,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ప్రముఖ పత్రికల్లో వచ్చినా  చంద్రబాబునాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎందుకు స్పందించలేదని ఏపీ ప్రభుత్వ …

దళితద్రోహి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

జనగామలో ముత్తిరెడ్డి ఆందోళన జనగామ,సెప్టెంబర్‌2 జనం సాక్షి   :  జనగామ బీఆర్‌ఎస్‌లో వార్‌ ముదిరింది. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన …

హిమాచల్‌ వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2 జనం సాక్షి  : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం …