Featured News

కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ సిప్లిగంజ్‌ దరఖాస్తుతో మరింత ఉత్కంఠ

హైదరాబాద్:బీఆర్‌ఎస్‌ సీట్ల కేటాయింపులో నగరంలోని రెండు నియోజకవర్గాలను.. అందులోనూ గోషామహల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను …

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌!

వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్‌ సెర్చ్‌ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు …

చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

బెంగుళూరు: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా చేప‌ట్టిన భార‌త అంత‌రిక్ష ప‌రిశోధనా సంస్థ శాస్త్ర‌వేత్త‌లను ఇవాళ ప్ర‌ధాని మోదీ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆగ‌స్టు …

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ : Unlock ఏలా

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. …

చెన్నమనేనికి కీలక పదవి

వేములవాడ (జనం సాక్షి) : తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను …

రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి …

మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి

  -కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవమానించడం తగదు -అవహేళనలు ఆపి… మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయండి -ట్విట్టర్లో బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు …

కోటి వృక్షార్చన జయప్రదం చేయండి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్  – మంచిరేవులలో  ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించి; మొక్క‌లు నాట‌నున్న సీయం కేసీఆర్ స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల‌ను ముగింపు సంద‌ర్భంగా ఈ …

(ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌ చరిత్రను సృష్టించింది

` ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం హైదరాబాద్‌(జనంసాక్షి):సేఫ్‌ లాండిరగ్‌ అనే చివరి ఘట్టాన్ని చేరుకోవడం ద్వారా చంద్రయాన్‌ 3 ప్రయోగం సంపూర్ణ …

మూడోసారి ముచ్చటగా కేసీఆర్ సర్కార్

  ఉద్యోగుల సమస్యల పరిష్కారం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యం రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల జనాభాలో 9.60 లక్షల మంది ఉద్యోగులు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పథకాలు …