Featured News

కోటి వృక్షార్చనలో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రంగారెడ్డి : అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు, …

‘కల్చర్ యునైట్స్ ఆల్’

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యతే మనందరిని కలుపుతోంది – సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దాం – భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం …

గోదావరిని ముంచేస్తున్న కాలుష్యం

పట్టణాల మురికి.. పరిశ్రమల వ్యర్థాలతో నష్టం ప్రమాద ఘంటికలను పట్టించుకోని ప్రజలు కరీంనగర్‌/రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : గోదావరి ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేవరకూ అనేకచోట్ల …

కాళేశ్వరం జాతీయ హోదాపై మౌనం

విమర్శలతోనే కేంద్రం ఎదురుదాడి విన్నపాలను పట్టించుకోని కేంద్రం హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి ) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా విషయంలో కేంద్రం మౌనంగానే ఉంటుంది. అదలావుంటే అవినీతి అంటూ …

జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం

హైదరాబాద్  (జనం సాక్షి ) ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా ఇటీవల ప్రకటించిన 69 …

యాసంగి పంటలకు కాళేశ్వరం నీళ్లు ఉన్నయి : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: కాంగ్రెస్‌ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. …

ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, బోనాలతో ఘన …

కులవృత్తులకు పూర్వవైభవం..మంత్రి గంగుల

కరీంనగర్‌: కాంగ్రెస్‌, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల …

భావి ప్రపంచాన్ని శాసించేది ఆహారరంగమే

సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయం కాలక్రమంలో అనేక వృత్తులు మారుతుంటాయి శాస్త్ర, సాంకేతికత ఎంత పెరిగినా ఆహారం వ్యవసాయం ద్వారానే వస్తుంది .. దీనికి ప్రత్యామ్నాయం …

విజనరీ లీడర్ కేసిఆర్ వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్

ఇప్పుడు మన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గదామం అయ్యింది కెటిఆర్ SRDP ప్రోగ్రాం ద్వారా ఫ్లై ఓవర్లు,అండర్ పాస్లు నిర్మించి రోడ్ కనెక్టివిటీ పెంచారు కేసిఆర్ హైదరాబాద్ తో …