Featured News

మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే..

మేము ఎన్డీఏలో కొనసాగం :నితీష్‌ పాట్నా, ఆగస్టు 14 (జనంసాక్షి) : ప్రస్తుత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎన్డీఏ 2014లో ప్రధాని అభ్యర్థిగా నిర్ణయిస్తే తాము ఎన్డీఏలో …

మావోయిస్టు కమాండర్‌ సూర్యం లొంగుబాటు

అనారోగ్యమే కారణమని వెల్లడి విజయనగరం ఎస్పీ ఎదుట సరెండర్‌ విజయనగరంఆగస్టు 15 (జనంసాక్షి) : మల్కన్‌గిరి డివిజన్‌ కమాండర్‌గా, మాచ్‌ఖండ్‌, ఎల్‌ఓఎస్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడిగా పని …

భారత్‌ను ప్రగతి బాటలో పయనింపచేస్తాం

-అసోం ఘర్షణలు జాతికి కళంకం -వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్‌ -రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్లు -త్వరలో రాజీవ్‌ గృహ రుణ పథకం …

పాఠకులకు, శ్రేయోభిలాషులకు 66వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

– జనంసాక్షి మేనేజ్‌మెంట్‌

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

మంత్రి పదవికి ధర్మాన రాజీనామా

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ ఐదో నిందితునిగా దర్మాన పై అభియోగాలు చేసిన నేపథ్యంలో మంగళ వారం రాత్రి …

ఇక సెలవు.. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌

కన్నుమూత రాష్ట్రపతి, ప్రధాని సంతాపం చెన్నయ్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం …

తెలంగాణ ఇస్తే సంబురం..

లేదంటే సంగ్రామం : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ …

దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, …

విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నై గ్లోబల్‌ ఆసుపత్రిలో కన్నుమూత

చెన్నై: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నైలో కన్ను మూసారు. కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతూ చెన్నైలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. …