Featured News

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

ఓ ఇఫ్తార్‌ విందులో అద్వానీని పలకరిస్తున్న మన్మోహన్‌ సింగ్‌

విద్యుత్‌ కోత సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి:కొదండరాం

ఖమ్మం:  విద్యుత్‌కోత సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదాండరాం అన్నారు. విద్యుత్‌కోతలకు నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వాసులు ఖమ్మం-హైదరాబాద్‌ రహదారిపై …

ఆమెరికాలో మరణించినవారి మృతి దేహాలు

ఆమెరికాలో మరణించినవారి మృతి దేహాలు

మమతా వ్యాఖ్యలపై కోర్టులో పిటీషన్‌

వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలకు నోటీసు కోల్‌కతా, ఆగస్టు 16 : న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయి. కలకత్తా హైకోర్టు …

దినేష్‌రెడ్డి నియామకాన్ని తప్పుపట్టిన హైకోర్టు

ప్రభుత్వానికి రూ.5వేలు జరిమానా హైదరాబాద్‌, ఆగస్టు 16 : రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ …

ప్రమాద నివారణ నిబంధనలు పాటించని

సంస్థలపై కఠిన చర్యలు : మంత్రి డి.కె. అరుణ హైదరాబాద్‌, ఆగస్టు 16 : కనీస ప్రమాద నివారణ, భద్రత నిబంధనలు పాటించకుండా సంస్థ ఉద్యోగుల ప్రాణాలతో …

తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు సీపీఐ మద్దతు

హైదరాబాద్‌:  ఈరోజు సీసీఐ నేతలతో ముగ్దు భవన్‌లో జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం    ఆపార్టీ నేత నారాయణతో   సెప్టెంబర్‌ 30న జరిగే ‘ తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు …

అంతరిక్షంలో.. త్రివర్ణ రెపరెపలు

– మున్నన్నెల జెండాను ప్రదర్శించిన సునీతా విలియమ్స్‌ – దేశావాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు రోదసిలో మన దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత సంతతికి చెందిన …

నిజామాబాద్‌లో పడగ విప్పిన కల్తీ కల్లు

37 మందికి అస్వస్తత నిజామాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటనను …