Featured News

అమర్‌నాథ్‌ పయనమైన తొమ్మిదో బృందం

శ్రీనగర్‌: పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌క్యాంప్‌ నుంచి 2,910మంది పురుషులు, 836మంది మహిళలు, 197మంది …

యూరోకప్‌ విజేతగా మళ్లీస్పెయిన్‌

కీప్‌: యూరోకప్‌-2012 ఛాపియన్‌ఫిప్‌ స్పెయిన్‌ వశమైంది. ఇటలీతో ఆదివారం జరిగిన తుది పోరులో 4-0 గోల్స్‌ తేడాలో ఆ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. యూరెకప్‌లో వరసగా …

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ

15 మంది విద్యార్థులకు గాయాలు ఖమ్మం : పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. వివేకానంద , …

కర్నాటకలో ముదురుతున్న సంక్షోభం

యెడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతుఈ నెల 5లోగా నాయకత్వం మార్చాలని డిమాండ్‌ బెంగళూరు, జులై 1 : కర్నాటకలోని రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగు …

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ …

అసోంను ముంచెత్తుతున్న వరదలు

35కి చేరిన మృతులు న్యూఢిల్లీ, జూలై 1 : అస్సాంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 35కు చేరింది. నదీప్రవాహాలు తగ్గుముఖం పట్టినట్టు …

ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా మహ్మద్‌ ముర్సి

కైరో, జూలై 1: మహ్మద్‌ ముర్సి ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ ధికారంలోకి వచ్చింది. 84 ఏళ్ల తర్వాత మొదటిసారిగా …

జూబ్లీహాలులో స్వల్ప అగ్నిప్రమాదం

ఎసీలలో అంతరాయం వల్లేనంటున్న అధికారులు.. జాగ్రత్తలు తీసుకుంటాం.. : చక్రపాణి స్వల్ప ఘటన : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జూలై 1 : ఆదివారం మధ్యాహ్నం కేంద్ర …

భవిష్యత్‌పైనే మంత్రు కమిటీ దృష్టి

ఉప ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం 15 రోజుల్లో నివేదిక : ధర్మాన హైదరాబాద్‌, జూన్‌ 30 : సంక్షేమ పథకాల్లో చేపట్టాల్సిన మార్పులను పరిశీలిస్తామని, ఆ తర్వాత …

ప్రణబ్‌కు ఘన స్వాగతం

హైదారాబాద్‌ : యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదారాబాద్‌ చేరుకున్నారు. ప్రతేక విమానంలో చెన్నై నుంచి వచ్చిన ఆయనకు బేగంపేట  విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, …