హైకోర్టు న్యాయమూర్తికి సీఎం పరామర్శ

హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హైకోర్టు న్యాయమూర్తి సీవీ భాస్కర్‌ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.