అక్రిడేషన్‌ కార్డు ఉంటే రూ.400కే సిలిండర్‌

హైదరాబాద్‌ : అక్రిడిటేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, ఉద్యోగుల తరహాలో కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరిట రూ.15 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ. 2 వేలు ఉన్న పెన్షన్‌ను రూ. 5 వేలకు పెంచుతామని కేసీఆర్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా తెలంగాఆణ భవన్‌లో కేసీఆర్‌ ప్రసంగించారు.