తెలంగాణ

ఆర్మూర్ లో దారుణ ఘటన

బిచ్చగాడిని బలి తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి ఆర్మూర్, ఫిబ్రవరి జనం సాక్షి: ఓ ప్రభుత్వ ఉద్యోగి బిచ్చగాడిని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ …

గ్రూప్ 4 విద్యార్థిని బలవన్మరణం

దంతాలపల్లి ఫిబ్రవరి 17 (జనం సాక్షి) మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని గ్రూప్ 4 లో మార్కులు తక్కువ …

వ్యయం ఘనం.. ప్రయోజనం శూన్యం

` కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదు ` కాగ్‌ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కాగ్‌ నివేదికను …

హరీశ్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాలి

` మాజీ మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి ` ఉద్యోగాల కల్పనపైనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి ` 70 రోజుల్లో 25 వేల నియామకాలు చేపట్టాం …

| మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

ములుగు : మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా …

డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీల పర్వం

తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో …

బుడ్డరఖాన్‌లో రేవంత్‌ మాటలు

బడ్జెట్‌ నిరాశ  కల్పించిందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనం సాక్షి):   తెలంగాణ సర్కారు  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌  నిరాశజనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ …

మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ

సచివాలయం, అమరవీరుల స్థూపం అక్రమాలపైనా విచారణ విచారణ తరవాత చర్యలు తప్పవు విూడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి):  మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ …

నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు

బడ్జెట్‌ లో రూ. 7,740 కోట్లు కేటాయింపు హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి):   ప్రతీ నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామని ఆర్థిక …

రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం రూ.29,669 కోట్ల మూలధన వ్యయం ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక …