జిల్లా వార్తలు

యువత ప్రజాసేవలో ముందుండాలి : ఎస్సై కొట్టె ప్రసాద్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబెల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో.. కమాన్‌పూర్ మండలానికి చెందిన నూతన యూత్ కాంగ్రెస్ …

గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు

ప్రముఖ కవి, జూకంటి జగన్నాథం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 20. (జనంసాక్షి):  గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని ప్రముఖ కవి ,జూకంటి జగన్నాథం అన్నారు. గురువారం 58 …

సోషల్ మీడియాను బాధ్యతగా వాడాలి : మంథని ఎస్ఐ రమేష్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధి మంథని పట్టణ ప్రజలు యువత సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహిత ప్రవర్తనపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం …

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనుబాబు

మంథని, (జనంసాక్షి):  జూబ్లీహిల్స్  ఉప ఎన్నికల్లో ఇటీవల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హైదరాబాద్ …

ఆర్మీపై వ్యాఖ్య‌లు

            నవంబర్ 20 (జనంసాక్షి)న్యూఢిల్లీ: భార‌తీయ సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. …

అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు

        నవంబర్ 20 (జనంసాక్షి)హైదరాబాద్‌: సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో  మరణించిన వారి బంధువులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  పరామర్శించారు. …

కల్లుగీత పోరు కేక బహిరంగ సభకు గౌన్నలు తరలిరావాలి..

        మంగపేట నవంబర్ 20 (జనంసాక్షి) చలో సూర్యాపేట బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ ఇంటికో గౌడు… ఊరికో వాహనం తో కదం …

భూపాలపల్లిలో టీఆర్పీ నేతల నిరసన

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు …

అంతరంలో జాతర ఉత్సవాలలో అప్పశృతి..

                  సంగారెడ్డి, నవంబర్ 19 జనం సాక్షి) గుండంలో పడి వ్యక్తి మృతి సంగారెడ్డి జిల్లా …

ఘనంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి

        బచ్చన్నపేట నవంబర్ 19 ( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ హరిబాబు గౌడ్ సీనియర్ …