జిల్లా వార్తలు

సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి

  పెనుబల్లి,ఫిబ్రవరి 22(జనం సాక్షి )ఖమ్మం జిల్లా పెనుబల్లిమండలం రామచంద్రపురంగ్రామంలో ఆదివారంసత్తుపల్లి ఎం ఎల్ ఏ డాక్టర్ మట్టా రాగమయిసీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ …

ఘనంగా చింతల జన్మదిన వేడుకలు

            భువనగిరి, ఫిబ్రవరి 23(జనంసాక్షి)బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతల యువసేన, అభిమానుల ఆధ్వర్యంలో …

మరో 2 గంటల్లో వర్షం

          ఫిబ్రవరి 23( జనం సాక్షి):రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ …

ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా

          ఫిబ్రవరి 23 ( జనం సాక్షి):ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై …

70కోట్ల ఓటర్ల తొలగింపు

` తొమ్మిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర’ జాబితా విడుదల ` అత్యధికంగా గుజరాత్.. అత్యల్పంగా కేరళ ` తమిళనాడు, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో ఇంకా పూర్తిగా …

రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

` గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుంది ` నీళ్ల విషయంలో రాజకీయాలొద్దు ` ఏపీతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం ` మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను …

‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుడి కుల …

తప్పిన పెనుముప్ప్పు

` మైత్రీవనం కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం ` సకాలంలో ఫైర్ సిబ్బంది రాకతో తప్పిన ప్రమాదం ` ఎల్బీనగర్ చట్నీస్‌లో పేలుడు.. ముగ్గురు సిబ్బందికి గాయాలు హైదరాబాద్(జనంసాక్షి):అమీర్‌పేట …

ప్రపంచ దేశాల ముందు పరువుపోయింది

` ఏఐ సమ్మిట్‌లో నవ్వులపాలైన యూపీకి గల్గోటియాస్ యూనివర్సిటీ ` చైనా రోబో మాదేనంటు తప్పుడు క్లైమ్ ` సదస్సు నుంచి యూనివర్సిటీ గెంటివేత న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్ అత్యంత …

ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం

` హైదరాబాద్‌లో వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం ` భారతదేశాన్ని ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి ` తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం …