జిల్లా వార్తలు

పదవి భాద్యతలు చేపట్టిన చైర్మన్

  ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పురపాలక సంఘం లో నూతనంగా ఏర్పడిన పాలక …

న్యాయస్థానంలో అవినీతి సిబ్బంది

        పట్టుకున్న ఏసీబీ అధికారులు భూపాలపల్లిలో కలకలం జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్స్ …

కోయగూడ బాలికల టాయిలెట్ నిర్మాణనికి ముగ్గు పోసి శంకు స్థాపన చేసిన.

            సర్పంచ్ పోరిక సరిత. ఏటూరునాగారంఫిబ్రవరి 20 (జనంసాక్షి). మండలం లోని కోయగూడ గ్రామ పంచాయతీ లో పప్కాపూర్ ప్రాథమిక …

కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కళ..సహాకారం

              ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు ఫిబ్రవరి 20(జనంసాక్షి) తాండూర్ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్ …

చదువుతో పాటు విలువలు, సంస్కారం ముఖ్యం

            బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని …

బోయిన్ పేట్ ప్రజల మాటే నాకు శిరోధర్యం

          కౌన్సిలర్ కు వచ్చే జీతం ప్రతి నెల ఒక నిరుపేదకు ఇస్తాము బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి …

గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన అధికారులు.

        ఏటూరునాగారం,ఫిబ్రవరి 18(జనంసాక్షి).వచ్చేయడాది పుష్కరాలు సందర్భంగా రామన్నగూడెం ముల్లకట్ట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసి పుణ్యం స్నానాలు ఆచరించే విధంగా తగిన …

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

` ఐదురుగు మావోయిస్టులు మతి రాయపూర్(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ …

‘సర’కు సిద్ధంగా ఉండండి

` ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాలకు ఈసీ లేఖ ` అందుకు సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు …

శభాష్ రేవంత్ టీం..

` మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రశంసించిన ఖర్గే, రాహుల్ ` ప్రజల తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ` సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి …