జిల్లా వార్తలు

సిట్టింగ్ జడ్జీచేత విచారణ చేయించండి

` కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం ` మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు ` ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య చేసుకోవడం …

సింగరేణిపై విచారణ జరిపించమంటారా?

` బీఆరఎస్‌కు మంత్రి పొన్నం సవాల్ ` కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణిపై బీఆరఎస్ నేతలు దుష్పచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. …

దావోస్‌లో పెట్టుబడుల వరద

` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి ` అది ప్రతి యేటా హైదరాబాద్‌లో నిర్వహించాలి ` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి …

రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలి

        – పోలీస్ ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఊరుకోండ జనవరి 21, ( జనం సాక్షి ; రహదారి భద్రత నియమాలు …

ఎస్ జి ఎఫ్ ఐ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి సిద్దు

                అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ.. చెన్నారావుపేట, జనవరి 21 ( జనం సాక్షి): ఎస్ …

చుంచుపల్లి రహదారిపై రెండు బైకులు డీ

              ఒకరి పరిస్థితి విషమం… పలువురికి తీవ్ర గాయాలు మంగపేట జనవరి 21(జనంసాక్షి) రెండు బైకులు ఎదురెదురుగా వస్తు …

మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి

          , (జనంసాక్షి)అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ పార్టీ …

ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’

        ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లిలో ‘జనంసాక్షి’ క్యాలెండర్ లు ఆవిష్కరణ జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): ప్రజల పక్షాన పోరాడుతున్న …

భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ` ఈయూ చీఫ్

లండన్(జనంసాక్షి):భారత్`ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ డీల్ దాదాపు ఖరారయ్యే దశలో ఉంది. దీనిని ఉద్దేశించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ …

మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు

` 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్? ` కలెక్టర్లతో ఎసఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్(జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం …