జిల్లా వార్తలు

పుష్కరాల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

              జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత …

మాతాశిశు ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

కౌన్సిలర్ రామతీర్థపు మాధవి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 10 (జనంసాక్షి) మాతాశిశువుల సంక్షేమంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కౌన్సిలర్ రామతీర్థపు మాధవి …

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

– మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు భూదాన్ పోచంపల్లి, మార్చి 10 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా …

దత్తాపూర్ లో క్షుద్ర పూజల కలకలం

          – భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు ఆర్మూర్, మార్చి 10 ( జనం సాక్షి): ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో …

చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్

మండలంలో జోరందుకున్న ప్రచారం… చెన్నారావుపేట, మార్చి 10( జనం సాక్షి): చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నట్లు …

అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన

              భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ అత్యుత్తమ ప్రతిభ… హర్షం వ్యక్తం చేసిన తిమ్మరాయిని …

ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

కొల్చారం తహసిల్దార్ శ్రీనివాస్ చారి కొల్చారం, మార్చి 9 (జనం సాక్షి ):కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా టీ జంక్షన్ సమీపంలో సర్వేనెంబర్ 251 లో …

మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు

రేపు, ఎల్లుండి పర్యటించనున్నమంత్రి మంథని, (జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పర్యటన సోమవారం అనివార్య కారణాల వలన …

పిలిచారు.. అగౌరవపరిచారు..

ఆర్మూర్,మార్చి 9(జనం సాక్షి):ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని రైతు వేదికలో ప్రజా ప్రతినిధులకు అవమానం. సోమవారం పట్టణంలోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ తోఫా,కళ్యాణ లక్ష్మి,షాదీ …

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం

బచ్చన్నపేట ( జనం సాక్షి): మార్చి 9 :కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ …