జిల్లా వార్తలు

విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!

అహ్మదాబాద్‌ ( జనం సాక్షి) : అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక …

విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

విజయవాడ( జనం సాక్షి):ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల …

పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో …

హుజూర్ నగర్, కోదాడలో రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన

హైదరాబాద్ (జనంసాక్షి) : రేపు జనపహాడ్, బెట్టెతండాలో జరుగుతున్న ఎల్ఐ పనులను పరిశీలించడానికి హెలికాప్టర్‌లో రానున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలంలోని ఆర్ …

ఉదారత చాటుకున్న కూరాకుల గోపి

రఘునాథపాలెం, జూన్ 26 (జనంసాక్షి) : రఘునాథపాలెం మండల పరిధిలోని పాపటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ కూరాకుల నర్సయ్య తనయుడు గోపీ ఫర్నిచర్ వితరణ …

పెద్దధన్వాడ ఘటనలో మరికొందరు రైతులకు బెయిల్

గద్వాల నడిగడ్డ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి కేసులో ఏ3 నిందితుడుగా ఉన్న జైలర్ నాగరాజుతో పాటు మరికొందరు రైతులకు జిల్లా గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి …

రేపు నామినేటెడ్, పార్టీ పదవులకు దరఖాస్తుల స్వీకరణ

– మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ మంథని, (జనంసాక్షి) : నామినేటెడ్ పదవులకు, పార్టీ పదవులకు ఆశావాహుల నుంచి గురువారం దరఖాస్తులను స్వీకరించడం …

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందుకున్న శ్రీనుబాబు

మంథని, (జనంసాక్షి) : టీపీసీసీ నూతన కార్యవర్గం నియామకం తర్వాత గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గాంధీ భవన్ …

స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు …

ముగిసిన యుద్ధం

` ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటనను అంగీకరించిన ఇరాన్‌,ఇజ్రాయెల్‌ ` నాటకీయ పరిణామాల అనంతరం శాంతించిన ఇరుదేశాలు (రోజంతా హైడ్రామా ` క్షణానికో మలుపు తిరిగిన ఉద్రిక్తతలు …