ముఖ్యాంశాలు
పవిత్ర భూమిని రక్షించు కుంటాం
గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్ చైర్ లో దీదీ ప్రచారం కోల్కతా14 మార్చి (జనంసాక్షి) : తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడు కుంటా పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు.గాయం కారణంగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రికే … వివరాలు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అమ్మకానికి
ఢిల్లీ .హైదరాబాద్ .ముంబై .బెంగళూరు విమానాశ్రయాల్లో వాటా విక్రయం మరో13 ఎయిర్ పోర్ట్ లు ప్రైవేటీకరణ హైదరాబాద్ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరా బాద్- రంగారెడ్డి -మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. … వివరాలు
నవ్విపోదురుగాక.. తాజ్మహల్ పేరు మారుస్తారాట
లక్నో14 మార్చి (జనంసాక్షి) : ఆగ్రాలోని తాజ్మహల్ పేరు రామ్మహల్ లేదా కృష్ణమహల్గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. యూపీలోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేంద్ర సింగ్ శనివారం విూడియాతో మాట్లాడుతూ.. తాజ్మ హల్ ఒకప్పుడు … వివరాలు
పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ 14 మార్చి (జనంసాక్షి) : రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధిం చిన ఎన్నికల్లో తెరాస విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే తారకరామారావు ధన్యవాదా లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్చార్జిలుగా వ్యవహరించిన … వివరాలు
విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి నెలాఖరు నుంచి చెల్లవు
న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్రం. అలా విలీనం చేసిన బ్యాంకుల్లో దెనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, … వివరాలు
కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలు:అమిత్ షా
అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని కేంద్ర ¬ంమంత్రి అమిత్షా అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని విభజించాలనుకునే వారితో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపిందని రాష్ట్రంలో రాజకీయ పార్టీల పొత్తులపై విమర్శించారు. 15 … వివరాలు
నిరసన ఇలా కూడా తెలియ చేయొచ్చు
టిక్కెట్టు నిరాకరించారని శిరోముండనం తిరువనంతపురం 14 మార్చి (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తనకు సీటు కేటాయించకపోవడతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ తన … వివరాలు
మున్సిపల్ పోరు లో వైకాపా క్లీన్ స్వీప్
దయనీయస్థితిలో టిడిప,ి బిజెపి, జనసేన అమరావతి 14 మార్చి (జనంసాక్షి) : ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందు కుంది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడైన అన్ని కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ గాలి వీచింది. మున్సిపా లిటీల్లోనూ తాడిపత్రి, మైదుకూరు మినహా అన్ని చోట్లా అధికార పార్టీకే ప్రజలు పట్టంకట్టారు. … వివరాలు
ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల పోలింగ్
హైదరాబాద్ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరా బాద్- రంగారెడ్డి -మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొత్తం 93 … వివరాలు
దీదీని గెలిపించండి
కోల్కతా14 మార్చి (జనంసాక్షి) : తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడు కుంటా పిరికిపందలకు తలొగ్గేది లేదని దీదీ ప్రకటించారు.గాయం కారణంగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రికే పరిమి తమైన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (66) మళ్లీ తన … వివరాలు