ముఖ్యాంశాలు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిరంజన్రెడ్డి ఘన విజయం
` మరోసారి జనంలోకి ‘జనంసాక్షి’ ` కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ` ప్రజానాడి పసిగట్టే పనిలో ‘జనంసాక్షి’ సర్వే ` ఈ నెల 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింపు ` వనపర్తి నియోజకవర్గంలో మొదటిదఫా పూర్తి ` సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ కు 46 ` 49 శాతం ప్రజామద్దతు … వివరాలు
అన్నపై కోపం.. తెలంగాణ పైనా..
` నాడు సమైఖ్య శంఖారావం పూరించిన షర్మిల ఏముఖంతో తెలంగాణ యాత్ర చేస్తారు? ` ఆంధ్రాలో అధికారం పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు ` వలస పక్షుల్లా తెలంగాణపై దాడి.. ` నాడు తెలంగాణకు అడ్డం,నిలువు రాజశేఖర్రెడ్డి ` కరీంనగర్ సభలో సమైక్యవాదిగా ప్రకటించుకున్న రాజశేఖర్రెడ్డి ` హైదరాబాద్కు రావాలంటే పాస్పోర్టులు కావాలన్నారు ` అవి లేకుండానే … వివరాలు
యే దేశ్ హమారా.. జాన్ ఖూన్ కా ఖుర్బానీ దేంగే..
` ఈ దేశం మనది.. దేశం కోసం చివరిరక్తపు బొట్టు, ప్రాణాత్యాగానికైనా సిద్ధం ` మన గంగా జమున తహజీబ్ ఎంతో విశిష్టమైనది..ప్రపంచానికే ఆదర్శం ` మైనార్టీల సంక్షేమం కోసం రూ.12వేల కోట్లు కేటాయించాం ` ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): దేశం ప్రమాదంలో పడిరదని, దీనిని కాపాడేందుకు … వివరాలు
విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటివెలుగు’
` రాష్ట్రంలో ఇప్పటివరకు 88 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు ` రీడిరగ్ అద్దాలు 14 లక్షల 69 వేల 533 మందికి పంపిణీ ` 41 రోజుల్లో సుమారు 88 లక్షల 51 వేల 164 మందికి పరీక్షలు ` లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్ (జనంసాక్షి): కంటి సమస్యలతో … వివరాలు
రాహుల్కు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన
` వయానాడ్లో బ్లాక్డేగా పాటించిన పార్టీ నేతలు ` ఇక దేశమంతా రాహుల్ గొంతుకను వినిపిస్తుంది ` రాహుల్ ప్రశ్నలను ప్రజలు ప్రశ్నిస్తుంటారు: ప్రియాంక న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్ అనర్హత వేటుపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. వరుసగా రెండోరోజు కూడా దేశంలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనలకు దిగారు. ధర్నాలు చేశారు. మోడీ … వివరాలు
కర్ణాటకలో జోరుపెంచిన కాంగ్రెస్
` నోటిఫికేషన్కు ముందే జాబితా విడుదల ` 124 మంది అభ్యర్థులతో తొలి జాబితా బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మళ్లీ అధికారాన్ని … వివరాలు
తగ్గేదేలే.. జీవితకాలం వేటువేసినా పోరు ఆగదు
` దేశ ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్దమే ` అదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ` అదానీ షెల్ కంపెనీలకు వేల కోట్ల డబ్బు ఎలా వచ్చింది? ` చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి? ` లోక్సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు ` అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకురాహుల్ … వివరాలు
దీక్ష ఇక్కడకాదు..మోదీ ఇంటిముందు చేయండి
` నిరుద్యోగుల విషయంలో భాజపావి దొంగనాటకాలు ` సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాస్తాన్న మోదీ హామీ ఏమైంది? ` ప్రతిపక్షాల విషపు ప్రచారాలను యువత, నిరుద్యోగులు నమ్మొద్దు ` టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజలో బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. ` భారతదేశానికి పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ ` చంటి బిడ్డ నుంచి … వివరాలు
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
` రాహుల్పై వేటును తీవ్రంగా ఖండిరచిన భారాస అధ్యక్షుడు కేసీఆర్ ` అనర్హత రాజ్యాంగ దుర్వినియోగం ` మోడీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని వ్యాఖ్య హైదరాబాద్(జనంసాక్షి): కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తీవ్రంగా ఖండిరచారు. ప్రధాని మోదీపాలన ఎమర్జెన్సీని మించిపోతుందని కేసీఆర్ మండిపడ్డారు. నేరస్తులు, దగాకోరుల కోసం … వివరాలు
ప్రతీకారరాజకీయాల్లో పరాకాష్ట
` రాహుల్ అనర్హతపై విపక్షాల భగ్గు ` పిరికపంద చర్యగా అభివర్ణించిన నేతలు ` బీజేపీ కుట్ర రాజకీయాలపై మండిపాటు ` ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తాన్ని ధారవోసింది: ప్రియాంక గాంధీ వాద్రా న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్పై అనర్హ వేటు వేయడంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్కు … వివరాలు