అసెంబ్లీలో సమావేశమైన ప్రజా పద్దుల సంఘం
హైదరాబాద్: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశమైంది. సమావేశంలో రెవెన్యూ, ఇంధన, మైనార్టీ సంక్షేమ శాఖలపై చర్చిస్తున్నాట్లు సమాచారం.
హైదరాబాద్: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశమైంది. సమావేశంలో రెవెన్యూ, ఇంధన, మైనార్టీ సంక్షేమ శాఖలపై చర్చిస్తున్నాట్లు సమాచారం.