క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

హైదరాబాద్‌: క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌ జోన్‌ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.150 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.