గవర్నర్‌ తో ముగిసిన టీ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంతో జరుగుతున్న జాప్యాన్ని వివరించినట్టు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని గవర్నర్‌ను కోరినట్టు ఎంపీలు వెల్లడించారు. తెలంగాణ పై వ్యతిరేకించే వారితో మాట్లడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు చెప్పారు.