చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌తో  భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం సోనియా, ఆజాద్‌లతో గవర్నర్‌ భేటీ కానున్నారు.