ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై సమావేశం

హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు అంతరాష్ట్ర బోర్డు  తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రా – మహారాష్ట్ర ఇంజినీరింగ్‌ అధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు.