బాధితురాలి మృతికి సంతాపంగా ర్యాలీ
హైదరాబాద్: అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు వద్ద యువత నిరసన ర్యాలీ నిర్వహించారు. దోఘలకు కఠిన శిక్షలు అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో సినీ నటుడు కామ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.