సోనియాతో ముగిసిన సీఏం భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పార్లమెంటులో సంతకం చేశారు.