అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

దోమ జనవరి 6(జనం సాక్షి)
దోమ మండల కేంద్రనీకి చెందిన మున్నూరు వెంకట్ రాములు (54) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. మరణించిన విషయం తెలుసుకొన్న  పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి  తాను అందుబాటులో లేకున్న తన నాయకులు దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్ ద్వారా తక్షణ అవసరలకు 5,000 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో  మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య,వార్డ్ సభ్యులు కావలి ఆంజనేయులు, నాయకులు జాకారం నారాయణ, బోయినీ బిచ్చయ్య,దోమ వెంకటయ్య,సురేష్ గౌడ్,భోజిరెడ్డి, వెంకటయ్య,బాలకిష్టయ్య యాదవ్,కోస్గి వెంకటయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి