అంత్యక్రియలకు “KMR” ఆర్థిక సహాయం.

దోమ జనవరి 27(జనం సాక్షి) 

దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన కావలి అంజిలయ్య (25) అనారోగ్యంతో మరణించారు.మరణించిన విషయం తెలుసుకొన్న పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి  తాను అందుబాటులో లేకున్నా తన నాయకులు ద్వారా 5,000 వేల రూపాయలు తక్షణ అవసరాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మవెంకటయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు మచ్చేందర్ రెడ్డి,నాయకులు శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.*

తాజావార్తలు