అక్టోబర్ మూడో తేదీన ధర్మపురికి కెటిఆర్ పర్యటన

అక్టోబర్ మూడో తేదీన ధర్మపురికి కెటిఆర్ పర్యటన

ధర్మపురి (జనం సాక్షి)జగిత్యాల జిల్లా ధర్మపురి లో అక్టోబర్ మూడో తేదీన కెటిఆర్ పర్యటన నేపథ్యంలో ధర్మపురి పట్టణంలో సభాస్థలికి కళాశాల మైదానాన్ని పరిశీలించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి తో పాటు డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ లు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, యంపిపి చిట్టిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న ఉన్నారు.