అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పిక్ అప్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజు ఉదయం కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా పికప్ వాహనం నెంబర్TS02UD0696 ను వాహన డ్రైవర్ రాపోల్ నవీన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై అభిలాష తెలిపారు ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాలు పెడితే కఠిన చర్యలు తప్పని అన్నారు.