అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు*

జహీరాబాద్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి) పట్టణంలోని క్రాంతి సేన గణేష్ మంటపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్తప్రసాదాలు తీసుకోన్న బీజేపీ నాయకులు ఈ సందర్భంగా క్రాంతి సేన సభ్యులు వారికి శాలువాతో సన్మానించారు కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమంలో బీజేవైమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమా అనిల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదీర్ బండారి. అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ బస్వరాజ్ శెంకర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.