అఫ్జల్ గురూ కుమారుడు గాలిబ్ టాపర్
న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): పఠాన్కో ట ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోప ణలు ఎదుర్కొంటున్న గురుదాస్ పూర్ ఎస్పీ స ల్వీందర్ సింగ్ సోమవారం ఉదయం ఎన్ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఎన్ఐఏ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన సో మవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పఠాన్ కోట్ పై జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడ ికి పరోక్షంగా సల్వీందర్ సహకరించి ఉండొచ్చ ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తు లు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆ యుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్య లో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని స ల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అనంతరం ఎన్ఐఏ సందించిన పలు ప్రశ్నలకు కూడా ఆయన పొంతన లేని సమాధానాలు చ ెప్పడంతో పోలీసులకు ఆయనపై మరింత అను మానం పెరిగి లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధ మయ్యారు.పంజాబ్లోని పఠాన్కోట్లో ఉగ్రదా డి ఘటనకు 474 మార్కులు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. కష్టాలకు ఎదురీది మంచి మార్కులు సాధించిన గాలిగ్ గురుపై సోషల్ విూడియాలో వేర్పాటువాదులు ప్రశంసలు కురిపించారు. మహ్మద్ అఫ్జల్ గురును 2013, ఫిబ్రవరి 9న ఉరి తీశారు.