అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల..

అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల

ధర్మపురి (జనం సాక్షి)మండలం కమలాపూర్ గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 1 కోటి 10 లక్షల తో కమలాపూర్ నుండి బందమాటు వరకు రోడ్డు నిర్మాణం, గ్రామాల్లో 9 లక్షల తో మున్నూరు కాపు సంఘం భవనం, 8 లక్షల తో గౌడ సంఘం భవనం నిర్మాణం, 27 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన స్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద నక్కపేట, దుబ్బల గూడెం, కోసునూర్ పల్లే, తీగల ధర్మారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల భాగంగా దాదాపు 6 కోట్లతో నిర్మించిన మున్నూరు కాపు సంఘం భవనాలు, సిసి రోడ్లు, నూతన సచివాలయం (గ్రామ పంచాయతీ భవనం) ప్రారంభించి, శంకుస్థాపనలు చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ అయ్యోరి రాజేష్, రైతు బంధు సమితి సభ్యులు సౌల్ల భీమయ్య, అయా గ్రామాల సర్పంచులు,కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.