అభివృద్ధి పనులను పరిశీలించిన : కార్పోరేటర్ సుజాత నాయక్

హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో మంగళవారం   కార్పొరేటర్ బానోతు నాయక్  పర్యటించడం జరిగింది అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ భవన్ పనులు గత కొంతకాలంగా ఆగిపోవడంతో గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి కృషితో కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో పనులు మొదలు కావడం జరిగింది ఈరోజు కాలనీ వాసుల కోరిక మేరకు వాటిని కార్పొరేటర్ గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కాలనీవాసులు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి విజ్ఞప్తులు చేయడం జరిగింది వాటికి సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సుజాత నాయక్ గారు త్వరలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మణిపాల్ రెడ్డి పిఆర్ఎస్ శర్మ మెగా రెడ్డి నాగరాజు చంద్రమోహన్ రెడ్డి ఇతర కాలనీ నాయకులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శశి అసిస్టెంట్ ఇంజనీర్ హేము నాయక్ వర్క్ ఇన్స్పెక్టర్ రేవతి తదితరులు పాల్గొన్నారు