అమ్మవారిని దర్శించుకున్నా డాక్టర్ శైలేందర్ రెడ్డి

సారంగపూర్ (జనంసాక్షి) 18 అక్టోబర్

సారంగాపూర్ మండలం లో లక్ష్మీదేవిపల్లె గ్రామంలోఎల్లమ్మ బోనాల పండగ సందర్భంగా అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజేపి నియోజకవర్గ నాయకులు డా. ఎడమల శైలేందర్ రెడ్డి.,ఈ సందర్భంగా గ్రామంలో పాడి పంట మరియు గ్రామ ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, అమ్మ వారిని కోరినట్లు ఆయన తెలిపారు.వారి వెంట కంచర్ల నరేష్, ఏలేటి రాజేశ్వర్ రెడ్డి, సంతోష్, పుట్ట అంజి, దిటి వెంకటేష్, వేణు, మరియు గ్రామస్తులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.