ఆలయ సముదాయాలు – నేడు టెండర్

రామారెడ్డి   అక్టోబర్   13   ( జనంసాక్షీ.)  :
నేడు కాలభైరవ దుఖాన సముదాయాల టెండర్  ప్రక్రియ చేపట్టనున్నట్లు  ఆలయ కమిటీ సభ్యులు ఒకప్రకటనలో  తెలిపారు. గ్రామ ప్రజలకు  , భక్తుల కు , వ్యాపారస్తులకు తెలియ చేయునది  కాల భైరవ స్వామి దేవాలయ పరిదిలో  ఒక సంవ త్సరం  పాటు అనగా 1|11/2022 నుండి
31/10/2023 వరకు  కొబ్బరికాయలు, కిరాణం, కూల్డ్రింక్స్. పూసపేర్లు వివిధ రకాల వ్యపారం విక్రయించేందుకు  బహిరంగ వేలం  శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనైనదని చెప్పారు. ఆసక్తి గలవారు ఐదు వేల రుపాయాలు  చెల్లించి వేలంలో పాల్గొనగలరని చెప్పారు. వేలం షరతులు వేలం సమయమున తెలుపబడునని అన్నారు.