ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

సెప్టెంబర్ 26(జనంసాక్షి)
ఆశలకు పారితోషకం 18,000/-రూపాయలు వేతనం పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్వహించాలని, PF, ESI, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసనకు దిగారు ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్స్ వనిత,విజయలక్ష్మి,సత్యవతి, లత, రమ,సుజాత,వసంత,కవిత, తదితరులు పాల్గొన్నారు.