ఇండియన్ ఆయిల్ అవుట్ లైట్
పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు,ఆగస్ట్29(జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ ములుగు శాసనసభ్యురాలు ధనసరి అనసూయ, జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ లతో కలసి ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో ఐటీడీఏ ఏటూరునాగారం, జిసిసి ములుగు ఆధ్వర్యంలో నడపబడుచున్న ఇండియన్ ఆయిల్ అవుట్ లైట్
పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.
