ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 27 డివిజన్లో గిర్మాజిపేటలోని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 105 జన్మదిన సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ అనంతరం పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు వరంగల్ తూర్పు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్రం కమల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసి టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసి రాజభరణాలు రద్దుచేసి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ గారి కి దక్కుతుందన్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు పోవాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ భాష పాక సదానందం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూచన రవీందర్ బండి సుధాకర్ మంద శ్రీనివాస్ జంగం ప్రభాకర్ నరిమెట్ట చిన్న కోకిల యాకూబ్ కట్కూరి అన్వేష్ సందీప్ మున్న తరుణ్ మహిళా కాంగ్రెస్ నాయకులు మంద శోభ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు