ఇక బీమా, బ్యాంక్‌ రంగాల్లో సంస్కరణలు

ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 4 (జనంసాక్షి): బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌ రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి చిదంబరం ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ రంగాల్లో సేవింగ్‌, పెట్టుబడి రేట్లు 37 నుంచి 38 శాతానికి పెంచి ఆర్థికాభివృద్ధి రేటును 9 శాతానికి పెంచాలనే లక్ష్యంతో మిగతా 3వ పేజీలో